లాభాల్లో స్టాక్ మార్కెట్లు
|
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా గరిష్ఠాలను నమోదు చేశాయి. వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62,294కు చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 18,512 వద్ద స్థిరపడింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|